Articles

  • 6 days ago | prabhanews.com | Gopi Krishna

    కేర‌ళ‌లో కాంగ్రెస్, బెంగాల్ తృణ‌మూల్పంజాబ్ లో ఆప్ అభ్య‌ర్ధుల విజ‌యంగుజరాత్ లోని కాడి స్థానంలో క‌మ‌ల వికానంన్యూఢిల్లీ – నాలుగు రాష్ట్రాల్లో ఐదు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలలో బిజెపికి షాక్ తగిలింది. ప్రధాని మోదీ స్వంత రాష్ట్రం గుజరాత్ లోని రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నిక‌ల‌లో ఒక స్థానంలో ఆప్ విజ‌యం సాధించ‌గా, మ‌రో స్థానంలో బిజెపి పాగా వేసింది.. గుజరాత్‌లోని విసావదార్‌ అసెంబ్లీ స్థానంలో ఆప్‌ అభ్యర్థి గోపాల్‌ ఇటాలియా విజయం సాధించగా.. బీజేపీ అభ్యర్థి రెండో స్థానంలో నిలిచారు..

  • 6 days ago | prabhanews.com | Gopi Krishna

    తెలంగాణలో రైతు భరోసా (Rythu Bharosa) నిధుల జమ కొనసాగుతోంది. దీనికోసం ఈ రోజు మరో 513.83 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వ‌ర‌రావు (Tummala Nageswararao ) తెలిపారు. ఆదివారం (sunday) వరకు 9 ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల (farmers ) బ్యాంక్ అకౌంట్లలో (bank accounts ) రైతు భరోసా నిధులను జమ చేసింది. తాజాగా 15 ఎకరాల లోపు ఉన్న రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా (Farmer Insurance Fund) నిధులు జమ చేస్తోంది .

  • 6 days ago | prabhanews.com | Gopi Krishna

    గణపతికి నీరాజనంప|| పార్వతీ పరమేశ్వరులకూ ప్రధమ పుత్రుడూవిఘ్నేశ్వరుడు పార్వతీ తనయకు నీరాజనం. అను|| ప్రధమ పూజలందే విఘ్నములను తొలగించేవినయమున తల్లి తండ్రులకు నమస్కరించీగణాధ్యక్షుడు నీలకంఠుని తనయునకూ గణపతికీ నీరాజనం. చ|| గజాననుడుగా, కర్ణచామరములతో స్వయంసిద్ధ బీజాపూర స్కంధాగ్రజునకూ ఏకదంతునకులంబోదరునకూ భక్తుల విఘ్నమువినాశము చేసే గౌరీ కృపానిధి పుత్రునకూ నీరాజనం.

  • 6 days ago | prabhanews.com | Gopi Krishna

    హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయమైన గాంధీభవన్‌ (gandhi bhavan ) ముందు గొల్ల‌, (golla,) కురుమ(kuruma) సామాజిక వర్గానికి చెందిన పలువురు నిరసనకు (protest ) దిగారు. తమ సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు. అదేవిధంగా తమ గొర్రెలు, మేకలకు వైద్య సదుపాయం, బీమా సదుపాయం కల్పించాలని కోరారు. మొత్తం 30 గొర్రెలు, ఐదు మేకలతో యాదవ సామాజిక వర్గానికి చెందిన కొందరు గాంధీభవన్‌కు చేరుకుని ధ‌ర్నా చేశారు.

  • 6 days ago | prabhanews.com | Gopi Krishna

    హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : పదేళ్ల పాటు రాష్ట్రాన్ని(ten years ) పాలించి.. అన్ని వ్యవస్థలను భ్ర‌ష్టు పట్టించిన బీఆర్ఎస్‌కు(brs ) మళ్లీ 3.0 ఏంటని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర‌వింద్‌ (mp aravind ) మండిపడ్డారు. వాళ్ల మొహాలకు మూడు సీట్లు వస్తే గొప్ప అంటూ అన్నారు. రానున్న సాధారణ ఎన్నికల్లో సిద్దిపేట జిల్లాలో ఒక్క హరీశ్ రావు (harish rao ) తప్ప.. మరెవరూ గెలిచే పరిస్థితి లేదన్నారు. ఆయనకు కూడా ఆ ఒక్క నియోజవర్గంలో ఆదరణ ఉందే తప్పా.. మరెక్కడ లేద‌ని చెప్పారు.

Contact details

Socials & Sites

Try JournoFinder For Free

Search and contact over 1M+ journalist profiles, browse 100M+ articles, and unlock powerful PR tools.

Start Your 7-Day Free Trial →