Andhra Prabha
Andhra Prabha is a daily newspaper that publishes content in the Telugu language in India. Its website, www.prabhanews.com, is currently part of the New Indian Express Group of Companies. However, the newspaper itself was sold to business owners from Kakinada.
Outlet metrics
Global
#109133
India
#7617
News and Media
#287
Articles
-
23 hours ago |
prabhanews.com | Gopi Krishna
మేషం ఇంటాబయట బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు. గృహమునకు ఆప్తులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారమున లాభాలు అందుకుంటారు. వృషభం దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. కొన్ని వ్యవహారాలలో తీసుకున్న నిర్ణయాలు మానసికంగా ఆనందం కలిగిస్తాయి.
-
23 hours ago |
prabhanews.com | Gopi Krishna
Your email address will not be published. Save my name, email, and website in this browser for the next time I comment.
-
1 day ago |
prabhanews.com | Gopi Krishna
హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 25 వేల కోట్ల అవినీతికి పాల్పడిందంటూ గతంలో తీవ్ర ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఈ ఆరోపణలకు సంబంధించి ఆయనపై నమోదైన కేసులో ఈ పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ చేసిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆ పార్టీ నాయకురాలు ఆత్రం సుగుణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఉట్నూర్ పోలీస్ స్టేషన్లో కేటీఆర్పై కేసు నమోదైంది.
-
1 day ago |
prabhanews.com | Gopi Krishna
మంగళగిరి – పార్టీ లైన్ దాటవద్దు అంటూ తన పార్టీ నేతలకు జనసేన హెచ్చరికలు జారీ చేసింది.. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఒక లేఖ పోస్ట్ చేసింది . కొందరు నేతలు పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, పార్టీ లైన్ తప్పుతున్నారని లేఖలో పేర్కొన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సభల్లో, సమావేశాల్లో తెలియజేస్తున్న విధానాలను అనుసరించాలని పేర్కొన్నారు. ఈ లేఖ జనసేన కేంద్ర కార్యాలయం, మంగళగిరి నుంచి పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి పి.
-
1 day ago |
prabhanews.com | Gopi Krishna
హైదరాబాద్, ఆంధ్రప్రభ : పేదోడి సొంతింటి కల నెరవేర్చాలనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ గ్రామీణ ప్రాంతాలలో ఒక కొలిక్కి వచ్చిందని, ఈ నేపథ్యంలో పట్టణ ప్రాంతాలలో కూడా ఇళ్ల నిర్మాణంపై దృష్టి సారించామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Andhra Prabha journalists
Contact details
Address
123 Example Street
City, Country 12345
Website
http://prabhanews.comTry JournoFinder For Free
Search and contact over 1M+ journalist profiles, browse 100M+ articles, and unlock powerful PR tools.
Start Your 7-Day Free Trial →