
Articles
-
6 days ago |
telugu.asianetnews.com | Narender Vaitla
ఇరాన్, ఇజ్రాయెల్ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. అమెరికా ప్రత్యక్ష యుద్ధంలోకి దిగడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ఎక్కడన్నారన్న ప్రశ్న తలెత్తుతోంది. బంకర్లోకి ఖమేనీఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ప్రస్తుతం తీవ్ర ముప్పు మధ్య ఉన్నట్టు సమాచారం. ఇజ్రాయెల్ దాడులకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఖమేనీ గోప్యంగా బంకర్లోకి వెళ్లినట్టు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు నివేదించాయి.
-
6 days ago |
telugu.asianetnews.com | Narender Vaitla
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. అమెరికా యుద్ధంలోకి నేరుగా దిగడం ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. ఇరాన్లోని అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని అమెరికా చేసిన దాడులతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఇరాన్ అణు కేంద్రాలే లక్ష్యంగా దాడులుఇరాన్లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫాహాన్లో ఉన్న కీలక అణు సౌకర్యాలపై అమెరికా భారీ దాడులకు పాల్పడింది. ఈ విషయాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు.
-
1 week ago |
telugu.asianetnews.com | Narender Vaitla
అయితే ప్రపంచంతో నిత్యం టచ్లో ఉండేందుకు ఉపయోగపడుతన్న ఈ ప్లాట్ఫామ్లు మనలో ఒంటరితనం, అసంతృప్తిని పెంచేలా మారాయని నిపుణులు చెబుతున్నారు. మనం ఎక్కువగా “ఆన్లైన్” లో ఉండాలన్న ఒత్తిడి, ఇతరులతో పోల్చుకోవడం వంటి అంశాలు మానసిక స్థితిని దెబ్బతీస్తున్నాయని అంటున్నారు. నిరంతరం లైక్స్, కామెంట్స్, షేర్స్ కోసం ఎదురు చూస్తూ ఉండటం వల్ల ఆందోళన పెరుగుతోంది. నిద్రలేమి, ఒంటరితనంతో కూడిన జీవితం పెరుగుతోంది. ముఖ్యంగా టీనేజ్, యువత ఎక్కువగా బాధపడుతున్నారని అధ్యయనంలో తేలింది.
-
1 week ago |
telugu.asianetnews.com | Narender Vaitla
చెప్పినట్లే ఇరాన్పై అమెరికా దాడి చేసింది. శనివారం రాత్రి ఇరాన్లోని అణు కేంద్రాలను లక్ష్యంగా అమెరికా సైన్యం దాడులు చేసింది. ఈ విషయాన్ని ఇరాన్ సైతం ధృవీకరించింది. ఈ నేపథ్యంలో దాడుల తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఇరాన్పై అమెరికా కౌంటర్ దాడిశనివారం రాత్రి అమెరికా సైన్యం… ఇరాన్లోని మూడు అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఆకాశ మార్గం ద్వారా దాడులు నిర్వహించింది. అమెరికా సైన్యం ఉపయోగించిన టెక్నాలజీ, టార్గెట్ సెలక్షన్, వేగం ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచాయి.
-
1 week ago |
telugu.asianetnews.com | Narender Vaitla
About the AuthorNarender Vaitlaనరేందర్ వైట్లకు ప్రింట్, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్ విభాగంలో సబ్ ఎడిటర్గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్) సీనియర్ సబ్ ఎడిటర్గా పని చేశారు. లైఫ్స్టైల్, టెక్నాలజీ, హ్యుమన్ ఇంట్రెస్ట్ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు. Read More...
Try JournoFinder For Free
Search and contact over 1M+ journalist profiles, browse 100M+ articles, and unlock powerful PR tools.
Start Your 7-Day Free Trial →X (formerly Twitter)
- Followers
- 6
- Tweets
- 13
- DMs Open
- No

RT @VaitlaNarender: @KTRTRS హైదరాబాద్ లో రేపటి పౌరుల దుస్థితి.. https://t.co/F4ZAqgG4Z5

RT @VaitlaNarender: మన రేపటి పౌరుల దుస్థితి ఇది. చిన్నారులకు బాత్ రూమ్ లు కూడా లేకపోవడమేనా.. మన అభివృద్ధి. @KTRTRS మీ దృష్టికి ఇలాంటి నిజా…

మన రేపటి పౌరుల దుస్థితి ఇది. చిన్నారులకు బాత్ రూమ్ లు కూడా లేకపోవడమేనా.. మన అభివృద్ధి. @KTRTRS మీ దృష్టికి ఇలాంటి నిజాలు రాలేవని ఆశిస్తున్నా. వచ్చి ఉంటే ఇప్పటికే చర్యలు ఉండేవని నా నమ్మకం. https://t.co/qs7F38bGzN